రెవెన్యూ గ్రామంగా గుర్తించడం లేదు.. | Sakshi
Sakshi News home page

రెవెన్యూ గ్రామంగా గుర్తించడం లేదు..

Published Tue, Oct 23 2018 8:17 AM

Revenue Village People Meets YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం : మిర్తివలస మేజర్‌ పంచాయతీ అయినప్పటికీ రెవెన్యూ గ్రామంగా గుర్తించడం లేదు. మా భూములు కొట్టక్కి, తారాపురం, రొంపిల్లి గ్రామాల పరిధిలో ఉండడంతో ఇబ్బంది పడుతున్నాం. విద్యార్థులకు అవసరమైన స్టడీ, కులధ్రువీకరణ పత్రాలు కూడా కొట్టక్కి పేరుమీద వస్తున్నాయి.వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరించాలని జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం.
–  మజ్జి బాలకృష్ణ, మిర్తివలస, రామభద్రపురం మండలం

Advertisement

తప్పక చదవండి

Advertisement