తిరుమల, తిరుచానూరు: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 1న తిరుమలకు రానున్న నేపథ్యంలో అధికారులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు, కపిల తీర్థం తదితర ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, అర్బన్ ఎస్పీ గోపినాథ్జెట్టి, టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తదితరులతో కూడిన అధికారుల బృందం రేణిగుంట, తిరుచానూరు, కపిల తీర్థం, తిరుపతి, తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించనున్నారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 1న ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటల సమయంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని.. నేరుగా తిరుచానూరు చేరుకుంటారు. పద్మావతీ అమ్మవారిని, తర్వాత కలిలేశ్వరున్ని దర్శించుకున్న అనంతరం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగు ప్రయాణమవుతారు.
తిరుమలలో భక్తుల రద్దీ
ఏడుకొండలవాడిని దర్శిచడానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లు కిక్కిరుస్తున్నాయి. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకోవడానికి 28 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడక దర్శనానికి 4గంటలు, సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
జూలై 1న తిరుమలకు రాష్ట్రపతి
Published Mon, Jun 29 2015 7:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
ఇంటింటికీ మేలు చేశాం...ఆశీర్వదించండి
మీలో ఒకడినై ఉంటా...ఆదరించండి
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
పచ్చ గద్ద
మరో రెండు రోజులు వానలు
గుడ్ మార్నింగ్.. ఏలూరు
13,103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
తప్పక చదవండి
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
Advertisement