చిత్రపటం ఇచ్చాను
తూర్పుగోదావరి :జగనన్న ప్రజా సంకల్పయాత్ర చేస్తూ వస్తున్నారని తెలిసినప్పటి నుంచీ ఆయనకు గుర్తుండిపోయే జ్ఞాపిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకోసం వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మతో పాటు జగనన్న ఉన్న ఫొటో ఫ్రేమ్ తయారు చేయించాం. వెదిరేశ్వరం గ్రామానికి రాగానే నా కుమారుడు సతీష్రెడ్డితో కలిసి జగనన్నకు ఫొటో ఫ్రేమ్ను ఇచ్చే ప్రయత్నం చేశాను. ఆయన దానిని తీసుకుని చాలా బాగుందంటూ ఆప్యాయంగా పలకరించారు. నాకు ఎంతో సంతోషం కలిగింది.
సంబంధిత వార్తలు