పిఠాపురం మున్సిపాలిటీ :నిర్మాతగా మారి అల్లు అర్జున్(బన్నీ)తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ తెలిపారు. సోమవారం ఆయన పిఠాపురంలో సందడి చేశారు. స్థానిక నవచైతన్య జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. గతంలో కాకినాడ ఆదిత్య కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. నవచైతన్య కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెడ్డెం దుర్గాప్రసాద్ (బాబి)తో చర్చించారు. అంతకుముందు తన అసిస్టెంట్ డెరైక్టర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన సానా బుచ్చిరాయుడు మామగారైన ప్రస్తుత 23వ వార్డు కౌన్సిలర్ రెడ్డెం భాస్కరరావు స్థానిక రంగారావుగారి ఆస్పత్రిలో ఉండడంతో ఆయనను పరామర్శించారు.
పముఖ దత్త ప్రచారకులు నారాయణదత్త సుకుమార్కు దత్తుని ప్రసాదాలను, కేలండర్ను అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ తానే స్వయంగా నిర్మాతగా మారి అల్లు అర్జున్తో సినీమా తీసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల విడుదలైన వన్ చిత్రం ఆశించిన విజయం సాధించలేదని, రానున్న రోజుల్లో ప్రేక్షకుల మన్ననలు పొందేలా చిత్రాలను నిర్మిస్తానని పేర్కొన్నారు. తీరిక సమయాల్లో తాను పుస్తకాలు చదవడంతో పాటు భార్య తబిత, కుమార్తె సుక్రతవేణి, కుమారుడు సుక్రాంత్తో హాయిగా జీవితాన్ని సాగిస్తున్నట్టు వెల్లడించారు. సుకుమార్ వెంట డాక్టర్ పంతం రాజేష్, వైఎస్సార్ సీపీ నేతలు ముమ్మిడి శ్రీను, కొండేపూడి శంకరరావు, రెడ్డెం జనార్ధన్ తదితరులు ఉన్నారు.
నిర్మాతగా బన్నీతో సినిమా : సుకుమార్
Published Tue, Jul 29 2014 1:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement