ప్రధాని మోదీని సత్కరించిన బీజేపీ నేతలు | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని సత్కరించిన బీజేపీ నేతలు

Published Sun, Jun 9 2019 6:12 PM

ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతికి వచ్చిన నరేంద్రమోదీని ‘ప్రజా ధన్యవాద సభ’లో బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు. తలపాగా పెట్టి, గజమాల వేసి.. శాలువాతో ఆయనకు సన్మానం చేశారు

Advertisement

తప్పక చదవండి

Advertisement