ప్రపంచంలోనే మన పిల్లలు నంబర్ వన్‌గా నిలవాలని, పేదింటి పిల్లలకు అందిస్తున్న కానుక..! | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే మన పిల్లలు నంబర్ వన్‌గా నిలవాలని, పేదింటి పిల్లలకు అందిస్తున్న కానుక..!

Published Tue, Jan 16 2024 7:45 AM

ఎండీఎం సాఫ్ట్‌వేర్‌తో ట్యాబ్‌లను నియంత్రించడం జరుగుతుంది. పిల్లలు పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలరు. ట్యాబ్‌ల ద్వారా ఒక్కో విద్యార్థికి ₹33 వేలు లబ్ధి. ప్రపంచంలోనే మన పిల్లలు నంబర్ వన్‌గా నిలవాలని వాళ్ల మేనమామగా ఇవన్నీ చేస్తున్నాం -సీఎం శ్రీ వైయస్ జగన్.

Advertisement
Advertisement