టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ గురువారం కడపలో మండిపడ్డారు. న్యూఢిల్లీలో ఆ రెండు పార్టీ ఎంపీల మధ్య ఘర్షణ కుక్కల కొట్లాటను తలపించిందని ఆయన అభివర్ణించారు. ఆ నాయకులు పోట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద మైదానాలు ఉన్నాయన్నారు. అంతేకాని ఎక్కడికో వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పరువు తీయడమెందుకని ఆ పార్టీ ఎంపీలను నారాయణ ప్రశ్నించారు.
'ఆ ఎంపీల ఘర్షణ కుక్కల కొట్లాటను తలపించింది'
Published Thu, Jun 27 2013 4:39 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement