'ఆ ఎంపీల ఘర్షణ కుక్కల కొట్లాటను తలపించింది' | Sakshi
Sakshi News home page

'ఆ ఎంపీల ఘర్షణ కుక్కల కొట్లాటను తలపించింది'

Published Thu, Jun 27 2013 4:39 PM

టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ గురువారం కడపలో మండిపడ్డారు. న్యూఢిల్లీలో ఆ రెండు పార్టీ ఎంపీల మధ్య ఘర్షణ కుక్కల కొట్లాటను తలపించిందని ఆయన అభివర్ణించారు. ఆ నాయకులు పోట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద మైదానాలు ఉన్నాయన్నారు. అంతేకాని ఎక్కడికో వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పరువు తీయడమెందుకని ఆ పార్టీ ఎంపీలను నారాయణ ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement