తిరుత్తణి: లోక్సభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ ఏర్పాట్లను రాణిపేట కలెక్టర్ వలర్మతి పరిశీలించా రు. ఇందులో భాగంగా ఆమె తిరుత్తణిలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. తిరుత్తణి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 330 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లకు సంబంధించి రాణి పేట కలెక్టర్ వలర్మతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు రాజకీయ పార్టీ ల అభ్యర్థులు నగదు పంచడంపై పక్కా ఆధారాలతో సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల అధికారులపై పీఎంకే అభ్యర్థి చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించ లేదన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ దీప, డీఎస్పీ విఘ్నే ష్, తహసీల్దార్ మదియళగన్ ఉన్నారు.
పోలింగ్ ఏర్పాట్ల పరిశీలన
Published Wed, Apr 17 2024 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement