సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థకు చెందిన ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ బొగ్గు గనులను ఓ ప్రైవేటు సంస్థకు కేటాయింపు వెనుక రాఫెల్ కంటే పెద్ద కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్లు కలిసి రూ.50 వేల కోట్లకు పైగా దోచుకుంటు న్నారని వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నైనీ బ్లాక్ బొగ్గు గనులను 25 ఏళ్లకు గాను ఓ ప్రైవేటు సంస్థకు లీజుకిచ్చారని, ఈ కేటాయింపులో కోల్ ఇండియా నిబంధనలను కాలరాసి ఒకరిద్దరు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని ఆరోపించారు. రాఫెల్ కుంభకోణం రూ.35 వేల కోట్లు అయితే ఈ కుంభకోణం విలువ రూ.50 వేల కోట్లు ఉంటుందని చెప్పారు. దీనిపై తాము కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్జోషికి ఫిర్యాదు చేస్తే, కేసీఆర్ విషయంలో తామేమీ చేయలేమని, అంతా ప్రధాని కార్యాలయం చూసుకుంటోందని చెప్పారన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్కు తమ ఫిర్యాదు పంపాలని అడిగినా ప్రహ్లాద్ జోషి చేతులెత్తేశారని విమర్శించారు.
సింగరేణిలో రాఫెల్ను మించిన కుంభకోణం
Published Tue, Feb 22 2022 2:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement