వెంకటాపురం(కె): రాష్ట్ర గెజిట్ ప్రకారమే ఏజెన్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు దొడ్డి దారిన బయటకు వస్తున్నాయని, ప్రతీ దరఖాస్తుదారుడికి ఎస్టీ కేటగిరి, ఇంటి పేరు వంశ వృక్షం పై పూర్తి విచారణ జరపాలన్నారు. అధికారులు విచారణ చేసి బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోదబోయిన సురేష్, పద్దం సుధాకర్, ఎట్టి చంద్రశేఖర్, అనిల్, అరుణ్ ఉన్నారు.
ఏజెన్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి
Published Sat, May 25 2024 2:10 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- నీట్ ఒక కుంభకోణం: ఎంకే స్టాలిన్
- కరెంట్.. గాల్లో దీపం
- ‘నీట్’లో అక్రమాల ఆరోపణలు..
- ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలి
- విచారణ పూర్తికాక ముందే తీర్పు ఎలా చెబుతారు?
- జూలైలో జీశాట్–ఎన్2 ప్రయోగం
- డీసీయూబీ డిపాజిటర్ల ఆందోళన
- అమరావతికి రూ.లక్ష కోట్లు
- సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
- రష్యా జైలులో ‘ఐసిస్’ కలకలం
Advertisement