పార్టీ మారుతున్న వారిపై అనుమానంతో స గం చెల్లించి మిగతా సగం తర్వాత అన్నట్లుగా నాయకులు వ్యవహారం సాగిస్తున్నారు. అడిగిన మొత్తాన్ని అందిస్తే మళ్లీ తోక జాడిస్తే ఎలా అనే కోణంలో ముందు జాగ్రత్తగా తన గుప్పిట ఉంచుకునేలా సగం పెండింగ్లో ఉంచుతున్నారు. ఇక కొందరికి ఏకంగా పోస్టు డేటెడ్ చెక్లు ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదే అదునుగా కొందరు నాయకులు ఎంత గుంజాలో అంత గుంజుతూ పార్టీలు మారుతున్నారు. బహిరంగ సభల ముందు ఎక్కువగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్య నాయకుల చేరిక వెనుక ఖరీదైన మంత్రాంగం నడుస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీకి దిగా లనుకున్న నాయకులు సైతం చివరకు ఏదో ఓ హామీతో చల్ల బడుతూ వెనక్కి తగ్గుతున్నారు.
సగం చెల్లించి మిగతావి పెండింగ్
Published Sat, Nov 11 2023 11:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement