No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, Apr 19 2024 1:50 AM

- - Sakshi

గుంటూరు జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,72,022 మంది ఉన్నారు. వీరిలో పీడబ్ల్యూడీ ఓటర్లు సుమారు 14వేల దాకా ఉన్నారు. 85 ఏళ్లు, అంత కన్నా ఎక్కువ వయస్సున్న ఓటర్లు 31వేలు దాకా ఉన్నారు. వీరిలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేయాల్సి ఉంటుంది.

వృద్ధులు, వికలాంగుల్లో కొంతమంది తాము నేరుగా పోలింగ్‌ కేంద్రాల వద్దకే వచ్చి ఓటుహక్కు వినియోగించుకుంటామనే వారు కూడా ఉండ వచ్చు. అది వారి నిర్ణయానికే వదిలేస్తారు. సమగ్ర మైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడంలో భాగంగా భారత ఎన్నికల సంఘం ఓట్‌ ఫ్రం హోం కార్యక్ర మాన్ని చేపడుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement