సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. శుక్రవారం ఆరంభంలోనే ఉత్సాహాన్ని ప్రదర్శించిన కీలక సూచీలు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. కింది స్థాయిల్లో ట్రేడర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ 500 పాయింట్లు ఎగిసి 48944 వద్ద,నిఫ్టీ 163 పాయింట్లు లాభంతో 14488 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోను కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. బ్యాంక్,ఆటో,మెటల్స్, ఎఫ్ఎంసిజీ,స్మాల్ క్యాప్, మిడ్క్యాప్ స్టాక్స్ అన్నీ పాజిటివ్గా ట్రేడవుతున్నాయి. రెండు రోజుల నష్టాలనుంచి కోలుకుని నిఫ్టీ 14,500 స్థాయి వద్ద కదలాడుతోంది. బెంచ్మార్క్లు ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్లి, షార్ట్ కవరింగ్ కారణంగా బౌన్స్ బ్యాక్ అయ్యాయని నిపుణుల విశ్లేషణ. బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటర్స్, హిందాల్కో, ఎం అండ్ ఎం, గెయిల్ స్టాక్స్ లాభాల్లోనూ పవర్ గ్రిడ్, టిసిఎస్,సిప్లా, ఓఎన్జిసి,డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.
బ్యాంకింగ్ జోరు, లాభాల్లో సూచీలు
Published Fri, Mar 26 2021 10:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement