-
జిల్లాలో త్వరలో 50 పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధన
పైడిపాల(మాకవరపాలెం) : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని డిప్యూటీ డీఈవో సి.వి.రేణుక పేర్కొన్నారు. జిల్లాలో 50 పాఠశాలల్లో త్వరలో డిజిటల్ బోధనకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. మండలంలోని పైడిపాల ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కె.ఎస్.ఆర్.మూర్తి, తన సొంత నిధులతో ఎల్సీడీ ప్రొజెక్టర్, స్క్రీన్ కొనుగోలు చే యగా, దానిని సోమవారం ఆమె ప్రారంభించారు. ప్రాథమిక స్థాయి నుంచీ విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధన చేయాలని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న మూర్తిని అభినందించారు. మిగిలినవారు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఏర్పాటు ఏయడం ఇదే ప్రథమమన్నారు. దీంతోపాటు నెక్ బ్యాండ్ పీఏ సిస్టమ్ విత్ డిజిటల్ ప్లేయర్ను కూడా కొనుగోలు చేసిన మూర్తి విద్యార్థులందరికీ వినబడేలా, అర్థమయ్యేలా బోధన అందించడం ద్వారా విద్యాభివద్ధికి ఆయన చేస్తున్న కషి హర్షణీయమని రేణుక కొనియాడారు. జిల్లాలో 50 పాఠశాలల్లో త్వరలో డిజిటల్ బోధనకు సన్నాహాలు జరుగుతున్నట్లు రేణుక తెలిపారు. రాజీవ్ విద్యా మిషన్ నిధులతో ఒక్కో పాఠశాలలో ఐదు తరగతి గదుల్లో డిజిటల్ బోధన చేపట్టనున్నట్టు చెప్పారు. గతేడాది 80 మంది విద్యార్థులున్న 221 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా మార్పుచేశామన్నారు. మూడో విడతగా మంజూరైన అదనపు భవనాల నిర్మాణాలకు త్వరలో నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు. కిలోమీటరులోపు 10 కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసి సమీప పాఠశాలల్లో విలీనం చేస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రుత్తల రాజు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జిల్లాలో త్వరలో 50 పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధన
పైడిపాల(మాకవరపాలెం) : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని డిప్యూటీ డీఈవో సి.వి.రేణుక పేర్కొన్నారు. జిల్లాలో 50 పాఠశాలల్లో త్వరలో డిజిటల్ బోధనకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. మండలంలోని పైడిపాల ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కె.ఎస్.ఆర్.మూర్తి, తన సొంత నిధులతో ఎల్సీడీ ప్రొజెక్టర్, స్క్రీన్ కొనుగోలు చే యగా, దానిని సోమవారం ఆమె ప్రారంభించారు. ప్రాథమిక స్థాయి నుంచీ విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధన చేయాలని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న మూర్తిని అభినందించారు. మిగిలినవారు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఏర్పాటు ఏయడం ఇదే ప్రథమమన్నారు. దీంతోపాటు నెక్ బ్యాండ్ పీఏ సిస్టమ్ విత్ డిజిటల్ ప్లేయర్ను కూడా కొనుగోలు చేసిన మూర్తి విద్యార్థులందరికీ వినబడేలా, అర్థమయ్యేలా బోధన అందించడం ద్వారా విద్యాభివద్ధికి ఆయన చేస్తున్న కషి హర్షణీయమని రేణుక కొనియాడారు. జిల్లాలో 50 పాఠశాలల్లో త్వరలో డిజిటల్ బోధనకు సన్నాహాలు జరుగుతున్నట్లు రేణుక తెలిపారు. రాజీవ్ విద్యా మిషన్ నిధులతో ఒక్కో పాఠశాలలో ఐదు తరగతి గదుల్లో డిజిటల్ బోధన చేపట్టనున్నట్టు చెప్పారు. గతేడాది 80 మంది విద్యార్థులున్న 221 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా మార్పుచేశామన్నారు. మూడో విడతగా మంజూరైన అదనపు భవనాల నిర్మాణాలకు త్వరలో నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు. కిలోమీటరులోపు 10 కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసి సమీప పాఠశాలల్లో విలీనం చేస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రుత్తల రాజు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సాక్షి ఆఫీస్లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
ఆప్ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
Play Offs లోకి ఆర్సిబీ
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement