మరో ఐదుగురిని విచారించిన సీసీఎస్ పోలీసులు
రామగుండం :
రామగుండం మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహంలో జరిగిన రూ.23 లక్షల నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై బుధవారం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్స్టేషన్) సీఐ మాధవి, ఎస్సై ఉపేందర్ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. ఐదుగురు పార్ట్టైం ఉపాధ్యాయుల నుంచి వాంగ్మూలాలను సేకరించారు. నిధుల దుర్వినియోగంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే విషయమై వసతి గృహాల రాష్ట్ర కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.
ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నట్లు మాధవి పేర్కొన్నారు. మొదటి దశ ఈనెల 17న 30 మంది సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన.. పోలీసులు తాజాగా 2009 నుంచి గురుకులంలో తాత్కాలిక ఉద్యోగులను ఏ ప్రాతిపదికన.. ఏ అవసరం నిమిత్తం నియమించారు..? అప్పటివరకు శాశ్వత ఉద్యోగుల విధులు.. బాధ్యతలతోపాటు రిక్రూట్మెంట్ చేసుకున్న అధికారులు నిర్వర్తించిన విధులపై ఆరా తీశారు. ఐదేళ్లలో గురుకులంతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరిని (సుమారు 90 మంది) నుంచి వివరాలు సేకరించి.. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మాధవి వివరించారు.
ఆడిట్ బృందంలో వెలుగు చూసిన అక్రమాలు
గురుకులంలో 2009 నుంచి అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జూలై 7 నుంచి మూడురోజులపాటు ఆడిట్ బృందం సహాయక కార్యదర్శి ఏ.మాధవచార్యా ఐదుగురు సభ్యులతో కలిసి గురుకులం నిర్వహణ ఖర్చులు, ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ చేపట్టారు. 24 అంశాల్లో రూ.23లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. అప్పటికే ప్రిన్సిపాల్ సరోజన 15మే 2013న చింతకుంటకు బదిలీ చేశారు. అనంతరం 19జూన్ 2014న సరోజనను, ఈనెల ఒకటిన మురళిని ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.
ప్రిన్సిపాల్, సినియర్ అసిస్టెంట్
చేసిన అక్రమాల్లో కొన్ని..
పార్ట్టైం ఉపాధ్యాయుల నియామకంలో సుమారు రూ.2.78 లక్షలు
పాల కాంట్రాక్టు ద్వారా రూ.ఐదు లక్షలు
విద్యుత్ బిల్లుల్లో రూ.2.15 లక్షలు
తాగునీటికి బిల్లుల రూపంలో రూ.1.12 లక్షలు
నిత్యావసర వస్తువుల కొనుగోలులో రూ.4 లక్షలు
{పత్యేక డైట్ వస్తువుల కొనుగోలు (మటన్, బ్రెడ్ ఇతరత్రా) రూ.1.67 లక్షలు
బియ్యం రవాణా ఖర్చులు రూ.1.55 లక్షలు
ఫ్యాన్లు, యంత్రాలమరమ్మతుకు రూ.1.27 లక్షలు
‘రూ.23లక్షలపై’ కొనసాగుతున్న విచారణ
Published Thu, Oct 30 2014 3:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement