నిజాంసాగర్ : ప్రభుత్వ ఉద్యోగులు సేవే పరమావధిగా బావించాల్సింది పోయి లంచాల కోసం అమాయకులను పీడిస్తూ కటకటాల పాలవుతున్నారు. ఒక జుక్కల్ నియోజకవర్గంలోనే మూడేళ్లలో ముగ్గురు ఉద్యోగులు ఎసీబీ చిక్కడంతో అవినితీ ఏ మేరకు జరుగుతుందో తెలుస్తోందని పలువురు అంటున్నారు. లంచావతారుల ఆట కట్టించడానికి ఎసీబీ అధికారులు దాడులు చేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పనితీరు మార్చుకోకపోవడంతో బోను ఎక్కాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి.
వరుసగా మూడేళ్ల కాలంలో ఎసీబీ అధికారులు దాడులు చేసి ముగ్గురు లంచవతారులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, బిచ్కుం ద, జుక్కల్ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగు లు లంచావతారులుగా మారుతున్నారు. 2013 అక్టోబర్లో మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ చెక్ పోస్టుపై ఎసీబీ అధికారులు దాడి చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రమేష్బాబు రూ. 18,177 అక్రమ డబ్బుతో ఎసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
2014 సెప్టెంబర్లో సలాబత్పూర్ చెక్పోస్టుపై ఎసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏఎంవీఐ వీరస్వామి 34,100 రుపాయలతో రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు. ప్రస్తుతం బిచ్కుంద మండల ట్రాన్స్కో ఎఈ ప్రేమ్కుమార్ రూ. 8 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయూరు.
కళ్లు తెరవని అధికారులు...
మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. అధికారుల పనితీరుపై పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఉద్యోగులు లంచానికి అలవాటుపడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులపై దృష్టి సారించి అక్రమాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
మూడేళ్లలో ముగ్గురు
Published Sat, Apr 18 2015 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?
ఐసీసీ అవార్డు రేసులో పాకిస్తాన్ స్టార్ బౌలర్..
కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement