కేజ్రీవాల్‌పై తెలుగు వ్యక్తి పోటీ | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌పై తెలుగు వ్యక్తి పోటీ

Published Thu, Jan 22 2015 10:36 PM

Kejriwal on Contest independent candidate Kandukur sunil kumar

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తెలుగు వ్యక్తి పోటీలో నిలిచారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన కందుకూరు సునీల్‌కుమార్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అధికారులు నామినేషన్‌ను ఆమోదించినట్లు సునీల్ తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement