పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో పాకిస్తాన్ అనూహ్యంగా పుంజుకుని గెలుపు దిశగా సాగుతోంది. 377 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఓ దశలో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ షాన్ మసూద్ (198 బంతుల్లో 114 బ్యాటింగ్; 11 ఫోర్లు; 1 సిక్స్), సీనియర్ బ్యాట్స్మన్ యూనిస్ ఖాన్ (166 బంతుల్లో 101 బ్యాటింగ్; 9 ఫోర్లు) నిలకడైన ఆటతీరుతో జట్టును ఆదుకున్నారు. ఫలితంగా సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 63 ఓవర్లలో రెండు వికెట్లకు 230 పరుగులు చేసింది.
చివరి రోజు గెలిచేందుకు ఇంకా 147 పరుగులు అవసరం కాగా చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. మూడో వికెట్కు ఈ జోడి ఏకంగా 217 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అంతకుముందు శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 95.4 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటయింది. మాథ్యూస్ (252 బంతుల్లో 122; 12 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీ చేయగా... చండిమాల్ (103 బంతుల్లో 67; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఇమ్రాన్ ఖాన్కు ఐదు వికెట్లు లభించాయి.
శ్రీలంకతో మూడో టెస్టు: గెలుపు దిశగా పాక్
Published Tue, Jul 7 2015 12:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement