నేడు ఇడికుడలో పాల్వాయి అంత్యక్రియలు
నల్లగొండ: పాల్వాయి గోవర్ధన్రెడ్డి భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం శనివారం ఉదయం గాంధీభవన్లో ఉంచనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. అనంతరం పాల్వాయి స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడకు తరలించనున్నారు. నేటి సాయంత్రం 5.30 గంటలకు పాల్వాయి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మధ్యప్రదేశ్ సీఎం నిరవధిక నిరాహార దీక్ష
భోపాల్: రైతుల ఆందోళన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేడు ఆయన భోపాల్ లోని దసరా మైదానంలో నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించనున్నారు.
టీఎస్ లాసెట్ ఫలితాలు
కేయూ క్యాంపస్: నేడు తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. గత నెలలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తంగా 24,858 మంది విద్యార్థులకుగాను 21,203 మంది (85.65శాతం) హాజరయ్యారు. నేడు ఫలితాలు విడుదల చేయనున్నట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు వెల్లడించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కడికక్కడే
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెయ్యి బస్సులు రోడ్డెక్కకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంది. నిబంధనలను పాటించని దాదాపు వెయ్యి బస్సుల రిజిస్ట్రేషన్, పర్మిట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నిలిచిపోనున్న కొన్ని వేల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు
తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు వర్షాలు
విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నాలుగు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొంకణ్, మధ్య కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట ఓ కిలోమీటర్ మేర భక్తులు బారులుతీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం, ప్రత్యే ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.
చాంపియన్స్ ట్రోఫీ
నేడు (శనివారం) ఇంగ్లండ్తో తలపడనున్న ఆస్టేలియా.
ఫ్రెంచ్ ఓపెన్
ప్యారిస్: నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్లో హలెప్తో తలపడనున్న ఒస్టా పెంకో
నేటి వార్తల్లో ముఖ్యాంశాలు
Published Sat, Jun 10 2017 8:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement