హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు విభాగాల్లో పని చేస్తున్న తొమ్మిది మంది రాష్ట్ర పోలీసు సర్వీసు అధికారులకు ఐపీఎస్ హోదా ఖరారు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. 2011, 2012, 2013 ప్యానల్ ఇయర్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పని చేస్తున్న వారు ఈ జాబితాలో ఉన్నారు.
జె.బ్రహ్మారెడ్డి, జె.మురళీధర్, ఎం.సుబ్బారావు, ఎల్ఎస్ చౌహాన్, ఆర్ఎన్ అమ్మిరెడ్డి, కె.నారాయణ్నాయక్, పీహెచ్ఎన్ జాకోబ్, బి.అనంతశర్మ, ఎస్.రంగారెడ్డి ఐపీఎస్ ఖరారైన వారిలో ఉన్నారు
తొమ్మిది మందికి ఐపీఎస్ ఖరారు
Published Fri, Mar 20 2015 3:06 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement