టోక్యో: వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటో ఒకటి వివాదాస్పదం అయిన విషయం గుర్తుంది కదూ. మోకాళ్లలోతు కూడా లేని నీళ్లలో నడిచేందుకు ఆయన ఇష్టపడకపోవడంతో.. భద్రత సిబ్బంది చేతులపై ఎత్తుకెళ్లారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శివరాజ్పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
గతేడాది జపాన్లో వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన ఓ మంత్రి సైతం ఇలాగే ఓ వ్యక్తిపై కూర్చుని బురద దాటాడు. ఆ ఫోటో కూడా వివాదాస్పదం అయింది. అయితే జపాన్ మంత్రి ఆ వివాదంలో తాజాగా రాజీనామా చేశారు. గతేడాది వివాదానికి ఇప్పుడు రాజీనామా దేనికి అనుకుంటున్నారా. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సదరు మంత్రి ఆనాటి ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే.
లియోనార్క్ టైఫూన్ జపాన్ను అతలాకుతలం చేసిన సమయంలో సహాయమంత్రి షున్సుకే ముతాయ్.. ఇవాతె ప్రావిన్స్లో పర్యటించారు. అక్కడ టైఫూన్ దాటికి 19 మంది మృతి చెందినా.. ముతాయ్ ఓ వ్యక్తిపై కూర్చొని చిన్న బురద ప్రాంతాన్ని దాటడమే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే.. తాను రెయిన్ బూట్స్ వేసుకోకపోవడం వల్లే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు ముతాయ్. అంతటితో ఆ వివాదం సమసిపోయింది.
కాగా.. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ముతాయ్ ఇటీవల టోక్యోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆనాడు తాను అలా చేయడం మూలంగా బూట్ల పరిశ్రమకు లాభం చేకూరిందని, అధికారుల కోసం ప్రభుత్వం అప్పుచేసి మరీ రెయిన్ బూట్లను కొనుగోలు చేసిందని జోక్ చేశాడు. ముతాయ్ జోక్పై ప్రతిపక్షాలతో పాటు సొంతపక్షంలోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ జున్ మట్సుమటో సైతం ముతాయ్పై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ముతాయ్ తన పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
జోక్ చేశాడు.. మంత్రి పదవి ఊడింది!
Published Fri, Mar 10 2017 9:54 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్ కుట్ర
విషాదం నింపిన క్యాన్సర్
No Headline
అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రూ.14.05లక్షలు పట్టివేత
రాజన్న సేవలో ఐజీ
పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
జిల్లా ప్రజలను నిరాశపరచిన ప్రధాని మోదీ
వెండితెరపై పల్లెటూరు పిల్లాడు
విద్యుత్షాక్తో యువకుడి మృతి
తప్పక చదవండి
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement