సాక్షి, హైదరాబాద్: ఇసుక ఉచితం పేరుతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కొత్త తీరున దోపిడీలకు పాల్పడకుండా రెండు,మూడు రోజుల్లో పటిష్ట విధివిధానాలు ఖరారు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఇసుక ధరను అమాంతం పది రెట్లు పెంచి ప్రజ లను ఇబ్బంది పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నరగా చెబుతూ వ స్తోందని గుర్తు చేశారు. క్యూబిక్ మీటర్ రూ. 60 ఉండే ఇసుక ధరను.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ. 550కి పెంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దోచుకున్నారన్నారు. ఇసుక అమ్మకాలపై సీఎం విడుదల చేసిన శ్వేత పత్రంలో, అమ్మకాల ద్వారా రాష్ట్రానికి రూ. 881 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారని.. ఇప్పుడు మంత్రులు రూ. 220 కోట్లంటూ ప్రకటనలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు ఎందుకు భయం: పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తాను చేసిన అభివృద్ధిని చెప్పుకొని వారినే తిరిగి ఎన్నికల్లో గెలిపించుకోవడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధిని చూసే పార్టీ మారామంటున్న ఎమ్మెల్యేలు ఆ పేరుతో ప్రజా తీర్పు కోరాలన్నారు.
ఇసుక దోచేస్తున్నారని అప్పుడే చెప్పాం: బొత్స
Published Sun, Feb 28 2016 2:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement