ఎప్పుడో ఒకసారి మాత్రమే సిగరెట్ తాగుతున్నారా? సోషల్ స్మోకింగ్ అంటూ ఏ ఏడాదికోసారి మాత్రమే పొగ పీలుస్తున్నారా? అయినప్పటికీ రెగ్యులర్ స్మోకర్స్లో ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయో, వీళ్లకూ అలాంటి ముప్పే ఉంటుందంటున్నారు అధ్యయనవేత్తలు. అమెరికాలోని దాదాపు 40,000 మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. వీళ్లలో దాదాపు 10 శాతం మంది కేవలం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే సిగరెట్ తాగే సోషల్ స్మోకర్లు. అయినప్పటికీ వీళ్లలోనూ రెగ్యులర్ స్మోకర్స్కు వచ్చిన దుష్పరిణామాలనే వీళ్లలోనూ అధ్యయనవేత్తలు గమనించారు.
‘‘ఎప్పుడూ సిగరెట్ తాగే రెగ్యులర్ స్మోకర్స్లో వచ్చినట్లుగానే ఎప్పుడో ఒకసారి తాగే వారిలోనూ గుండెసమస్యలు, హైబీపీ వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. సోషల్ స్మోకర్స్ ఏమీ పొగతాగే ముప్పునకు అతీతులు కాదు’’ అంటున్నారు ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నిపుణుల బృందంలో ఒకరైన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేట్ గాలిక్. ‘‘ఇలా సిగరెట్ తాగే ప్రతి పదిమందిలో ఒకరికి మిగతా వారికి వచ్చినట్లుగానే గుండె జబ్బులు వస్తున్నాయి’’ అని నిర్ధారణ చేశారామె.
ఎప్పుడో ఒకసారి తాగినా అంతే హాని!
Published Sat, May 20 2017 11:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
Advertisement