కష్టపడేవారికి టీడీపీలో స్థానం లేదని ఆ పార్టీ మాజీ నాయకుడు కరణం సోమశేఖర్ రావు మండిపడ్డారు. ఆ పార్టీ అంతా కార్పొరేట్ మయంగా మారిపోయిందని విమర్శించారు. చంద్రబాబుది వైఎస్లా నమ్మినవారిని ఆదరించే మనస్తత్వం కాదని, తెలంగాణలో టీడీపీ కనుమరుగవడం ఖాయమని ఆయన అన్నారు.
చంద్రబాబు ఈ ఎన్నికల్లో అమలుకు ఆచరణసాధ్యం కాని హామీలనిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, చంద్రబాబు విధానాలు నచ్చకే తాను ఆ పార్టీని వీడుతున్నానని చెప్పారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని కరణం సోమశేఖర్రావు వెల్లడించారు.
'కష్టపడేవారికి టీడీపీలో స్థానం లేదు'
Published Mon, Mar 31 2014 2:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement