వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి కుమారుడు ఉంటే.. ఆయన కూడా తన పుత్రుడిని ముఖ్యమంత్రిని చేసేవారంటూ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎదురుదాడి చేశారు. యూపీలో తండ్రీకొడుకుల రాజ్యం నడుస్తోందంటూ మోడీ విమర్శించిన నేపథ్యంలో శనివారం వారణాసిలో జరిగిన రోడ్షోలో అఖిలేశ్ ప్రతిదాడికి దిగారు. ‘తండ్రీకొడుకుల ప్రభుత్వం చెడ్డదని మోడీ అంటున్నారు.. కానీ ఆయనకు కుమారుడున్నా కూడా అలాగే చేసేవారు’ అని వ్యాఖ్యానించారు.
వారణాసిలో 250 కెమెరాలను ఏర్పాటు చేసిన ‘ఆప్’
వారణాసిలో ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నగరంలో 250 నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. డబ్బు, మద్యంతో బీజేపీ కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉండటంతో, వారిపై నిఘా కోసం కెమెరాలను ఏర్పాటు చేశామని ‘ఆప్’ నేత సంజయ్ సింగ్ వెల్లడించారు.
మోడీకి కొడుకున్నా.. సీఎంగా చేసేవారు!
Published Sun, May 11 2014 1:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement