సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభ లాభాలనుంచి ఏమాత్రం పుంజుకోని సూచీలు మిడ్ సెషన్లో ఒక దశలో 470 పాయింట్లు దాకా పతనమయ్యాయి. చివరి గంటలో స్వల్పంగా పుంజుకుని స్థిరంగా ముగిసాయి. సెన్సెక్స్ 336 పాయింట్లు పతనమై 40793 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు నష్టంతో 12056 వద్ద స్థిరపడ్డాయి. దీంతో వారాంతంలో రెండురోజుల వరుస రికార్డు లాభాలు బ్రేక్ వేసాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ , ఆటో షేర్ల అమ్మకాలు మార్కెట్లను పతనం దిశగా తీసుకెళ్లాయి. టాటా మోటార్స్ హెచ్యూఎల్, జీ, డా. రెడ్డీస్ , ఎం అండ్ ఎం హీరో మోటో, హిందాల్కో నష్టపోగా, బ్యాంక్స్లో ఫెడరల్ , ఎస్బీఐ, యస్ బ్యాంకు, యాక్సిస్, ఐసీఐసీఐ, కోటక్ నష్టపోయాయి. ఇంక లాభపడిన వాటిలో భారతిఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, ఏసియన్ పెయింట్స్ ఉన్నాయి.
రికార్డు లాభాలకు బ్రేక్ : నష్టాల ముగింపు
Published Fri, Nov 29 2019 3:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement