నేటి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

Published Mon, Sep 11 2017 9:27 AM

Today News Updates

వైఎస్‌ఆర్‌ కుటుంబం
నేటి నుంచి వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం ప్రారంభం కానుంది.

కేబినెట్‌ సమావేశం
రేపు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. కేబినెట్‌ పునః వ్యవస్థీకరణ అనంతరం ఇదే తొలి సమావేశం.

వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ దీక్ష
చిత్తూరు జిల్లా దుగ్గరాజపట్నం పోర్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వర ప్రసాద్‌ నేటి నుంచి దీక్ష చేయనున్నారు.

శశికళను కలవనున్న దినకరన్‌
జైలులో శశికళను ఎమ్మెల్యేలతో కలసి కలవనున్న దినకరన్‌

Advertisement
Advertisement