సేవ్‌ చైల్డ్‌ | Sakshi
Sakshi News home page

సేవ్‌ చైల్డ్‌

Published Wed, May 16 2018 7:55 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి  : రాష్ట్రంలో దృతరాష్ట్రపాలన సాగుతోంది. అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథులు లేరు. మహిళలపై దాడులు చేస్తున్న ప్రజా ప్రతినిధులకు ఈ ముఖ్యమంతి ర్యాంకులు ఇవ్వడం మన దురదృష్టం. జగనన్న నీవు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటువంటి దుర్మార్గుల ఆగడాలను అరికట్టాలని పాలగూడానికి చెందిన యర్రగుంట జ్యోతి తన ఏకైక కుమార్తె హైనికశ్రీతో కలిసి సేవ్‌ ది చైల్డ్‌ ఫ్ల కార్డుతో జగన్‌ను కలిసి విన్నవించింది.

Advertisement
Advertisement