రాజశేఖర్‌గా నామకరణం | Sakshi
Sakshi News home page

రాజశేఖర్‌గా నామకరణం

Published Thu, Mar 15 2018 7:10 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

సాక్షి, గుంటూరు:పొన్నూరు మండలం చుండూరు పల్లెకు చెందిన సీహెచ్‌ అనూష కుమారుడికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నామకరణం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం పొన్నూరు నియోజకవర్గానికి చేరుకున్న జగన్‌ వద్దకు అనూష తన బిడ్డను తీసుకుని వచ్చి ‘జగనన్నా... నా బిడ్డకు నువ్వే నామకరణం చేయాలన్నా.. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పారు. జగన్‌ చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకుని రాజశేఖర్‌ అని పేరుపెట్టారు.  తన బిడ్డకు మహానేత వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడంతో ఆ తల్లి సంబరపడింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement