టీడీపీ పాలనపై అసంతృప్తిగా ఉన్నాం | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలనపై అసంతృప్తిగా ఉన్నాం

Published Tue, Jul 17 2018 9:24 AM

Not Satisfied With TDP Govt - Sakshi

తూర్పుగోదావరి : టీడీపీ పాలన పై అసంతృప్తిగా ఉన్నామని పెద్దాడకు చెందిన షిరిడీసాయి మహిళా సంఘం సభ్యురాలు మందాల వెంకటరత్నం జగన్‌కు తెలిపింది. చంద్రబాబు హామీ మేరకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని ఆశించి భంగపడ్డామని తెలిపింది. ప్రస్తుతం రుణాలు పొందాలంటే పొదుపులో రూ.లక్ష వరకు ఉండాలని చెబుతున్నారని, వైఎస్‌ హయాంలో పొదుపులో రూ.పది వేలు ఉంటేనే రుణం మంజూరయ్యేదని తెలిపింది. రాజన్న రాజ్యం తిరిగి తీసుకురావాలని కోరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement