జగన్‌తో ‘మిలట్రీ’ | Sakshi
Sakshi News home page

జగన్‌తో ‘మిలట్రీ’

Published Fri, Aug 31 2018 6:34 AM

Militry Naidu Meets YS jagan In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం:చోడవరం మాజీ ఎమ్మెల్యే గూనూరు ఎర్రినాయుడు(మిలట్రీనాయుడు) గురువారం అనకాపల్లి మండలం దర్జీనగర్‌ వద్ద వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బస చేసిన ప్రదేశంలో కలి శారు. ఈ సందర్భంగా మిలట్రీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని, గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినట్టు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement