► వెలగపూడి సచివాలయంలో 3 గంటలపాటు యాత్రికుల అవస్థలు
► హైదరాబాద్ చేరుకుని గగ్గోలు పెట్టిన వైనం
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై హజ్ యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం సీఎం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సీఎం చంద్రబాబు యాత్రికులు వెళ్లే ప్రాంతానికి వెళ్లకుండా వారినే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
దీంతో గురువారం ఆంధ్ర హజ్ కమిటీ సభ్యులు, అధికారులు, కృష్ణా, గుంటూరు జిల్లాల యాత్రికులను బస్సుల్లో సీఎం కార్యాలయానికి తీసుకొచ్చారు. యాత్రికులను కలవడానికి, జెండా ఊపి యాత్రను ప్రారంభించడానికి సీఎం మూడు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో నానా అవస్థలు పడ్డామని హైదరాబాద్ చేరుకున్నాక యాత్రికులు గగ్గోలు పెట్టారు. కాగా, 450 మందితో కూడిన ఆంధ్ర యాత్రికుల మొదటి బృందం శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు హజ్యాత్రకు వెళ్లిందని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ. షుకూర్ తెలిపారు. 450 మందితో కూడిన రెండో బ్యాచ్ శనివారం రాత్రి 10.30 గంటలకు వెళ్లిందని చెప్పారు.
ఏపీ సీఎం తీరుపై హజ్ యాత్రికుల ఆగ్రహం
Published Sun, Aug 20 2017 4:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement