జగన్మోహన్రెడ్డి ఎదుట రాజధాని ప్రాంత రైతుల గోడు
తణుకు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమకు జీవనాధారమైన భూమిని ఇవ్వలేమని చెబుతుంటే చిత్రహింసలు పెడుతున్నారని రాజధాని ప్రాంత రైతులు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను భయభ్రాంతుల్ని చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని వాపోయారు.
నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన 30 మంది రైతుల బృందం ఆదివారం తణుకులో జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు దీక్షా వేదికపై ఆయన్ని కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు. రైతులు ముప్పెర శ్రీనివాసరావు, బొక్కా ప్రసన్నకుమార్, గుంటక నరేష్రెడ్డి, మేకా భాస్కర్రెడ్డి, మర్రెడ్డి శివరామిరెడ్డి తదితరులు ప్రభుత్వ యంత్రాంగం తమను అనేక ఇబ్బందులు పెడుతోందన్నారు.
దీక్షా వేదికపై రాజధాని ప్రాంత రైతు ప్రతినిధి అంకమరెడ్డి తమకు అండగా నిలవాని జగన్ను కోరారు. జగన్ వారితో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, భూములను రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కునే విధానానికి తాము వ్యతిరేకమని చెప్పారు. అండగా ఉంటామని చెప్పారు.
భూమి ఇవ్వమంటే చిత్రహింసలు పెడుతున్నారు
Published Mon, Feb 2 2015 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
భారీగా పట్టుబడిన నగదు
మహిళపై అత్యాచారం: కేసు నమోదు
దేశానికి మోదీ నాయకత్వం అవసరం
బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదు
మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం
మహిళలే నిర్ణేతలు
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement