ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో అనిశ్చితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. రాజకీయ ప్రయోజనం కోసమే విభజనకు కాంగ్రెస్ పూనుకుందని దుయ్యబట్టారు. స్వలాభం కోసమే సమస్యను సృష్టించిందని ఆరోపించారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదని, ఎప్పటికైనా కాంగ్రెస్ దెబ్బతింటుందని అన్నారు.
56 రోజులుగా సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని అన్నారు. నీళ్లు, ఉద్యోగాలు, విద్యుత్, హైదరాబాద్ విషయాల్లో ప్రజలు అనుమానాలున్నాయని తెలిపారు. రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల కోణంలో చూస్తే విభజన సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. జేఏసీలు, ప్రజాసంఘాల నాయకులతో చర్చలు జరపాలని సూచించారు. తనకు రెండు ప్రాంతాల ప్రజలు ముఖ్యమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాలని రాష్ట్రపతిని కోరినట్టు చెప్పారు. జాతీయ నాయకులకు రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించామన్నారు.
ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్: బాబు
Published Sun, Sep 22 2013 5:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement