విద్యుదాఘాతంతో యువకుని మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుని మృతి

Published Sun, Feb 14 2016 10:26 AM

A young man killed by electric shock

గుంటూరు జిల్లా రావులాపురం మండలం గుడిపాళెం గ్రామానికి చెందిన భూక్యా తులసీ నాయక్(29) అనే యువకుడు ఆదివారం ఉదయం విద్యుత్ శాక్‌తో మృతిచెందాడు. తులసీనాయక్ సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. దాంతో స్పృహతప్పి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మృతిచెందాడు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement