బిషప్ కిడ్నాప్ కేసులో 14 మంది అరెస్ట్ | Sakshi
Sakshi News home page

బిషప్ కిడ్నాప్ కేసులో 14 మంది అరెస్ట్

Published Mon, May 2 2016 4:00 PM

14 accused in bishep kidnaped case

కడప:  వైఎస్ఆర్ జిల్లా కడపకు చెందిన బిషప్ ప్రసాద్‌ను కిడ్నాప్‌చేసి చితకబాదిన కేసులో జమ్మలమడుగులోని డాడీ హోమ్ చైర్మన్ రాజారెడ్డి సహా 14 మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గత నెల 25వ తేదీన బిషప్ ప్రసాద్‌ను ఈ 14 మంది కిడ్నాప్‌ చేసి శారీరకంగా హింసించి మైదుకూరు -చాగలమర్రి రోడ్డులో పడేసిన విషయం తెలిసిందే. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. సోమవారం మధ్యాహ్నం 14 మందిని అరెస్ట్‌చేసినట్లు ఎస్పీ గులాటీ మీడియా సమావేశంలో తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement