కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్డుమధ్యలో అకస్మాత్తుగా తన కాన్వాయ్ ఆపి.. తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఆశ్చర్యపరిచారు. తనను ఎంపీగా గెలిపించినందుకు కృతజ్ఞతగా వయనాడ్లో రాహుల్గాంధీ ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే. ‘థాంక్స్ గివింగ్ టూర్’ పేరిట ఈ సందర్భంగా చేపట్టిన రోడ్షోలో ఆయన వయనాడ్ ప్రజలను కలిసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఓ చోట రోడ్డుపక్కన గుమిగూడి.. తన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రజలను గుర్తించిన రాహుల్.. తన వాహనాన్ని మధ్యలోనే ఆపి.. నేరుగా వారి వద్దకు వెళ్లారు.
రోడుపక్కన ప్రజలు.. కాన్వాయ్ ఆపిన రాహుల్
Published Mon, Jun 10 2019 7:18 PM
Advertisement
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement