గాంధీల కంచు కోటలో కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

గాంధీల కంచు కోటలో కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌

Published Sun, Dec 16 2018 7:55 PM

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలిలో ఆదివారం తొలి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. రాఫేల్‌ వివాదం, అగస్టా స్కామ్‌ సహా పలు అంశాలపై కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగారు. కాంగ్రెస్‌ సైనిక పాటవాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

Advertisement
Advertisement