‘వాన్నాక్రై’ తరహాలో మరో భారీ సైబర్‌ దాడి | Sakshi
Sakshi News home page

‘వాన్నాక్రై’ తరహాలో మరో భారీ సైబర్‌ దాడి

Published Wed, Jun 28 2017 6:41 AM

ప్రపంచాన్ని వణికించిన రాన్సమ్‌వేర్‌ ‘వాన్నాక్రై’ని మరవక ముందే మరో సైబర్‌దాడి మంగళవారం వెలుగుచూసింది. ఈసారి రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్,అమెరికా బ్రిటన్‌లతో పాటు భారత్‌లోనూ దాని ప్రభావం కనిపించింది. ఉక్రెయిన్‌లో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు స్తంభించగా, బ్రిటన్‌లో పలు కంపెనీలు కూడా వీటి బారినపడ్డాయి.

Advertisement
Advertisement