నగరంలో మరోసారి వర్షం దంచి కొట్టింది. అర్ధరాత్రి నుంచి ఆకస్మికంగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగంపల్లి, మియాపూర్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, గుడిమల్కాపూర్, రెడ్ హిల్స్, నాంపల్లి, శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, కార్వాన్, ఆసిఫ్ నగర్ లతోపాటు అనేక ప్రాంతాల్లో 14 సె.మీ నుంచి 10 సె.మీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక కాలనీలోకి నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వర్ష భీభత్సానికి చాలా ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించాయి.
అర్థరాత్రి దంచికొట్టిన వాన
Published Fri, Sep 27 2019 7:55 AM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement