విశాఖ భూకుంభకోణం విచారణలో హైడ్రామా | Sakshi
Sakshi News home page

విశాఖ భూకుంభకోణం విచారణలో హైడ్రామా

Published Sun, Jul 16 2017 12:17 PM

విశాఖపట్నం భూకుంభకోణం విచారణలో హైడ్రామా నెలకొంది. విశాఖపట్నంలో భారీగా తమ భూములను కబ్జా చేశారంటూ బాధితులు ఫిర్యాదులతో వెల్లువెత్తుతుండటంతో.. ఈ స్కాంపై దర్యాప్తుకు ఏర్పాటైన సిట్‌ అనూహ్యంగా ఫిర్యాదుల స్వీకరణను నిలిపివేసింది. బాధితుల ఫిర్యాదులతో అధికార పార్టీ నేతల భూకబ్జాల బాగోతం బయటపడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వంలో అలజడి మొదలైంది.

Advertisement
Advertisement