ప్రేమ వ్యవహారం.. మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో ఓ యువకుడు కత్తితో చేసిన అమానుష దాడిలో ఓ యువతి అక్కడికక్కడే చనిపోయిన ఘటన.. పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపుతోంది. నక్కింటి చెరువువారికి చెందిన 19 ఏళ్ల యువతి పెనుమాల మహిత ఆదివారం తన బంధువుల గ్రామమైన యలమంచిలి మండలం కాజకు వచ్చింది.
ప్రేమను నిరాకరించిందని కిరాతకం..
Published Mon, Apr 29 2019 11:15 AM
Advertisement
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement