'యనమలకు ఆ దమ్ము, సత్తా లేవు' | Sakshi
Sakshi News home page

'యనమలకు ఆ దమ్ము, సత్తా లేవు'

Published Thu, Sep 3 2015 5:55 PM

అసలు, వడ్డీలతో సహా రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ డబ్బులు ఇవ్వకుండా నామమాత్రంగా ఏడు వేల కోట్లు మాత్రమే ఇచ్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. అవి వడ్డీలకు కూడా చాలకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement