ఎలక్షన్‌ కాలం.. గందరగోళం | Sakshi
Sakshi News home page

ఎలక్షన్‌ కాలం.. గందరగోళం

Published Wed, Nov 22 2023 4:24 AM

బీఆర్‌ఎస్‌లో చేరుతున్న రామ్యనాయక్‌ 
 - Sakshi

ఎన్నికల వేళ పార్టీల నేతలు కండువాలు కర్చీఫుల్లా మార్చేస్తున్నారు. ఆదిలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలతో మొదలైన వలసలు పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా మంగళవారం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు.. రామ్య నాయక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న సొసైటీ డైరెక్టర్‌, యాలాల అధ్యక్షుడు శ్రీహరి కారు దిగి ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. – యాలాల

Advertisement
Advertisement