వేలూరు: తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. వెరయూరు సమీపంలోని పెరియకల్లపాడికి చెందిన విఘ్నేష్(29), దురై భార్య చిత్ర(24), వారి బంధువు విల్లుపురం జిల్లా కండాచ్చిపురం తాలూకా కొడుకపట్టుకు చెందిన రామలింగం భార్య ఇందిర(44) కలిసి మృతిచెందిన వ్యక్తిని చూసేందుకెఉ బైక్లో వచ్చారు. వెరయూరు బస్టాండ్ వద్ద వేలూరు నుంచి తిరువణ్ణామలై వైపు వెళుతున్న ప్రైఉవేటు బస్సు ఢీకొంది. ఇందిర అక్కడికక్కడే మృతి చెందగా చిత్ర, విఘ్నేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా చిత్ర, విఘ్నేష్ మృతి చెందారు. వెరయూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా తిరువణ్ణామలై జిల్లా సాతనూరు గ్రామానికి చెందిన కామాక్షి(40) కుమారుడు శక్తివేల్(15) తిరువణ్ణామలై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి నుంచి ఇంటికి కారులో బయలు దేరారు. కారులో శక్తివేల్, కామాక్షి, సంజయ్(13), సెల్వం (42) ఉన్నారు. కారును డ్రైవర్ ఇళయరాజ నడుపుతున్నాడు. కోలపాడి వద్ద మినీ వ్యాన్ ఢీకొనడంతో శక్తివేల్, కామాక్షి, డ్రైవర్ ఇళయరాజ్ అక్కడికక్కడే మృతి చెందారు. సెల్వం, సంజయ్ తీవ్రంగా గాయపడ్డారు. తిరువణ్ణామలై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
Published Sat, Mar 18 2023 1:24 AM
1/1
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement