నవాబుపేట: ఆదిబసవేశ్వర ఆలయ ఉత్సవాల్లో భాగంగా గురువారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్, సరస్వతి దంపతులు పట్టు వస్త్రాలు, మాంగళ్యం, తలంబ్రాలతో వేడుకను చేపట్టారు. అనంతరం అమ్మవారికి వడిబియ్యం పోీశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం చేపట్టిన మహామంగళ హారతితో వేడుకలు ముగిశాయి. కాగా తెల్లవారుజామున వీరశైవ సమాజం ఆధ్వర్యంలో అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. పూజారి శ్రీశైలం, రాజలింగం, జంగయ్య, సత్యం, లింగం, వెంకటయ్య, రాంచెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
Published Fri, Mar 29 2024 1:25 AM
Advertisement
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
What’s your opinion
Advertisement