అయిజ: వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ అన్నారు. శనివారం మండలంలోని భూంపురంను ఆయన సందర్శించారు. ఓవర్ హెడ్ట్యాంక్ను పరిశీలించారు. ఈసందర్భంగా ఎంపీఓ నరసింహారెడ్డితో మాట్లాడారు. ఏప్రిల్లో మిషన్ భగీరథ నీరు నిలిచిపోయే అవకాశం ఉందని, దీంతో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పర్యటించి ఎక్కడెక్కడ తాగునీటి సమస్య ఎక్కువగా ఉందో గమనించాలని అన్నారు. గతంలో నిర్మించిన బోరుబావుల్లో పూడిక తీయించాలని, మోటార్లకు మరమ్మతు చేయించాలని అన్నారు. ఎండలు ముదిరేకొద్ది తాగునీటి అవసరం ఎక్కువవుతుందని, నీటి వనరులు లేని గ్రామాల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని పలు సలహాలు చేశారు. గ్రామ కార్యదర్శి లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు
Published Sun, Mar 24 2024 1:20 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
What’s your opinion
Advertisement