దేవరుప్పుల: మండలంలోని కడవెండి రెవెన్యూ పరిధి పొట్టిగుట్ట వద్ద ఉన్న శ్రీ వానకొండయ్య లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. హోలీ పర్వదినం పురస్కరించుకొని దేవతమూర్తుల బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఉగాది వరకు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. కడవెండి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలీలు ఎడ్లబండిపై మగ్గం ఏర్పరచి నూతన వస్త్రాలను భజన మండలి, కోలాటం చప్పుళ్ల మధ్య గుట్టపైకి వెళ్లి కల్యాణోత్సవం జరిపించడం విశేషం. ఈ కల్యాణోత్సవానికి నేడు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి హాజరుకానున్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన వానకొండయ్య లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర అభివృద్ధికి పాలకులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.
Breadcrumb
- HOME
నేటి నుంచి వానకొండయ్య లక్ష్మీనర్సింహస్వామి జాతర
Published Mon, Mar 25 2024 1:55 AM
Related news
-
108 సిబ్బందికి రాష్ట్ర స్థాయి అవార్డు
స్టేషన్ఘన్పూర్: ఉత్తమ సేవలు అందిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడినందుకు స్టేషన్ఘన్పూర్ 108 ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది ఈఎంటీ హరికృష్ణ, పైలట్ యాకయ్య కు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. ఈమేరకు హైదరాబాద్ మేడ్చల్లోని ప్రధాన కార్యాలయంలో 108 సీఈఓ ఖాలిద్, డైరెక్టర్ వెంకటేశం చేతుల మీదుగా సోమవారం అవార్డు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, మేనేజర్ శ్రీనివాస్ అభినందించారు. ఇంటి పన్నుపై 5శాతం రాయితీ జనగామ రూరల్: ఇంటి పన్ను ముందుగా చెల్లించిన వారికి ప్రభుత్వం 5 శాతం రాయితీ కల్పించిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పన్నుల వసూలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పన్ను చెల్లించడానికి వచ్చిన వారికి రాయితీ వివరాలు వివరించి పలువురికి రశీదు అందజేశారు. అనంతరం నర్సరీని సందర్శించి న అదనపు కలెక్టర్.. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకో వాలని నిర్వాహకులకు సూచించారు. మున్సిప ల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించాలి స్టేషన్ఘన్పూర్: విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎన్పీడీసీఎల్ జనగామ ఎస్ఈ వేణుమాధవ్ అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం విద్యుత్ ప్రమాదా ల నివారణపై డీఈ ఎం.హుస్సేన్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. నిరంతర సేవలందించే విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో తడబాటుకు గురికా కుండా ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. ఎస్ఏఓ జయరాజ్, టెక్నికల్ డీఈ ప్రభావతి, స్టేషన్ఘన్పూర్ ఏడీఈ సత్యనారాయణ, ఏడీఈ ప్రొటక్షన్ శ్రీరామ్, ఎస్పీఎం సుజాత, భువనేశ్వరి, మాస్టర్ ట్రెయినర్లు మహేందర్రెడ్డి, యాదగిరి, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు : కొమ్మూరి జనగామ: వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అలసత్వం చేయకుండా వెంటనే చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. తేమ 17 శాతం ఉన్న ధాన్యంతో పాటు కొంత అటు ఇటుగా ఉన్న సరుకును సైతం మంచి ధరతో కొనుగోలు చేయాలని కోరారు. మార్కెట్లో క్రయవిక్రయాలను ప్రారంభించడానికి కృషి చేసిన జిల్లా అధికారులు, రైతు సంఘం నాయకులు, ట్రేడర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం లింగాలఘణపురం: నేలపోగుల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి శివకుమార్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులు గ్రామాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసేందు కు రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నేలపోగులకు వెళ్లగా ఎంపీటీసీ, సాంస్కృతిక సేన రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ల నర్సయ్య మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ దూసరి గణపతిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్చుకోవద్దని, పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేశాడంటూ సమన్వయ కమిటీ సభ్యులతో వాగ్వాదానికి ది గారు. కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ నాయకులు రాజు, ఆంజనేయులు, కొమురయ్య, అబ్బ య్య, నర్సింహ, రామచందర్, సత్తయ్య, నాగరాజు తదితరులు బయటికి వెళ్లిపోయారు. -
నామినేషన్ల సందడి
● దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ● వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు.. ● మహబూబాబాద్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ దాఖలు.. ● తొలిసెట్ సమర్పించిన సుధీర్కుమార్, కడియం కావ్య – వివరాలు 8లోu -
కొనుగోళ్లు పునఃప్రారంభం
జనగామ: వ్యవసాయ మార్కెట్లో నిలిచిపోయిన కొనుగోళ్లు ఎట్టకేలకు సోమవారం పునఃప్రారంభం అయ్యాయి. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేర కు అదనపు కలెక్టర్ రోహిత్సింగ్.. మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాలు, మార్కెట్, జిల్లా గ్రామీ ణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రైవేట్ కొనుగోళ్లు సైతం మంగళవారం నుంచి కనీస మద్దతు ధర రూ.1,825తో చేపట్టనున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో తేమ సాకుతో ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈనెల 11 నుంచి ప్రైవేట్ కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లు ఏర్పా టు చేసిన అధికారులు ప్రభుత్వ కొనుగోళ్లకు మాత్ర మే అనుమతించారు. అంతకు ముందే మార్కెట్కు వచ్చిన సుమారు 25వేల ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. అయితే అవసరాల రీత్యా చాలా మంది రైతులు ప్రైవేట్లోనే ధాన్యం అమ్ముకునేందుకు ఆసక్తి చూపారు. అయితే ధాన్యం ఆరబోసుకుని తేమ 17 శాతం లోపు వచ్చాక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు. రోజుల తరబడి నిరీక్షించే ఓపిక లేదని.. తేమను ప్రామాణికంగా తీసుకుని ధర ఇప్పిస్తే చాలని రైతులు కోరాగా అధికారులు సమ్మతించకపోవడంతో అన్నదాతలు మరోసారి మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఉన్న సరుకును మాత్రమే ప్రైవేట్ ట్రేడర్లతో కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకుని.. ఈనెల 15 నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. దీంతో రైతులు ఇబ్బంది పడగా.. మార్కెట్పై ఆధారపడిన అడ్తిదారులు, హమాలీ, దడువాయి, స్వీపర్లు ఉపాధి కోల్పోయారు. కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిచి పోయినా రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకురావడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో పరిస్థితులపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఆరా తీశారు. ట్రేడర్లు, అడ్తిదారులు, హమాలీల విజ్ఞప్తి మేరకు ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో ఏడు రోజుల తర్వాత మార్కెట్లో తిరిగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి చొరవ.. మార్కెట్లో ప్రైవేట్ కొనుగోళ్లు నిలిచిపోవడంపై డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషాతో మాట్లాడి కొనుగోళ్లు జరిగేలా చూడాలని కోరారు. అంతకు ముందు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇక్కడి సమస్య వివరించారు. మొదట ప్రభుత్వ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు అంగీకరించిన అధికారులు.. ప్రైవేట్ వ్యాపారులతో సైతం చర్చలు జరిపి కొనుగోళ్లకు వచ్చేలా చూశారు. ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష మార్కెట్లో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలుకు నిర్ణయం నేటి నుంచి ప్రైవేట్ కొనుగోళ్లు కూడా.. ఎంఎస్పీ రూ.1,825తో సేకరణ నేటి నుంచి ‘ప్రైవేట్’ కొనుగోళ్లు కనీస మద్దతు ధర రూ.1,825తో.. అధికారులకు ఒప్పంద పత్రం అందజేత మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారం సజావుగా సాగేందుకు పూర్తి సహకారం అందిస్తామని వ్యాపారులు, రైతు సంఘం నాయకులు నిర్ణయించారు. సోమవారం రాత్రి డీఎంఓ నరేంద్ర, డీసీఎస్ఓ రోజారాణి, డీఏఓ వినోద్కుమార్, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మోకు కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజా రెడ్డి, చందునాయక్, వ్యాపారులు నాగబండి రవీందర్, వెంకటనారాయణ, యాంసాని శ్రీనివాస్, అశోక్, లింగం తదితరుల ఆధ్వర్యంలో ప్రైవేట్ కొనుగోళ్లపై మార్కెట్లో రెండు గంట ల పాటు చర్చలు జరిగాయి. ఈ–నామ్ పద్ధతిలో ధాన్యం క్వింటాకు కనీస మద్దతు ధర రూ.1,825 తో కొనుగోలు చేస్తామని వ్యాపారులు, రైతు సంఘం నాయకులు నిర్ణయించి ఒప్పంద పత్రాన్ని అధికారులకు అందజేశారు. కోత పెడితే ఊరుకునేది లేదు : అదనపు కలెక్టర్ రైస్ మిల్లులతో పాటు చిల్లర కాంటాల వ్యాపారంపై నిఘా పెట్టామని, సాకులు చూపి ధరలో కోత పెడితే ఊరుకునేది లేదని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ స్పష్టం చేశారు. డీఎంఓ నరేందర్, సహకా ర శాఖ అధికారి రాజేందర్రెడ్డి, డీసీఎస్ఓ రోజా రాణి, సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్తో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో పీఏసీఎస్, ఐకేపీ సెంటర్ల ద్వారా కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ముఖ్యంగా రైస్ మిల్లుల వద్ద వివిధ కారణాలతో తూకం, నగదు, ధరలో కోతపెట్టినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి రశీదు ఇవ్వడంతోపాటు రోజువారీ కొనుగోళ్ల సమాచారం మార్కెట్ అధికారులకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారులు సైతం కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. మార్కెట్ ఆవరణతో పాటు పట్టణంలో చిల్లర కాంటాలపై దృష్టి సారించి సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతు
మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024కాళోజీ సెంటర్: ‘35 ఏళ్ల తర్వాత వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మహిళకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించాలి’ అని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్యకు తన నామినేషన్ సెట్ పత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం కావ్య మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా మహిళా ఓటర్లున్నారని, గతంలో మహిళల సమస్యల పరిష్కారానికి పని చేశానన్నారు. విద్య, ఆరోగ్యం కోసం అధిక ప్రాధాన్యమిస్తానన్నారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న సమస్యలైన రైల్వే కోచ్ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ అప్ గ్రేడ్, లెదర్ పార్క్ తేవనికి కృషి చేస్తానన్నారు. ఎడ్యుకేషన్, ఐటీ హబ్గా మార్చడానికి, అండర్ డ్రెయినేజీ వ్యవస్థను తీర్చిదిద్దడానికి పని చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ.. రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు.. వారి మాటలు నమ్మకుండా తన గెలుపు కోసం అందరూ సహకరించాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కావ్య కోరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, సీనియర్ నాయకుడు దొమ్మటి సాంబయ్య మాట్లాడుతూ.. కులాల పేరుతో.. మతాల పేరుతో నిరుద్యోగులను, రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజీపీ అన్నారు. 120 రోజుల తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు నిందలు మోపుతూ 10 ఏళ్ల పాలనలో అన్ని రకాలుగా ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేసింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. అన్ని రకాల ప్రజలకు మేలు జరగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సీనియర్ నాయకుడు ఈవీ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి మిగతా వర్గాలను విస్మరించిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ గల్లంతవుతుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. మానుకోట పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధి అజ్మీరా సీతారాంనాయక్ను గెలిపించాలని కోరారు. అజ్మీరా సీతారాం నాయక్ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సోమవారం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ముఖ్య అతిథిగా ప్రత్యేక హెలికాప్టర్లో మానుకోట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపానికి చేరుకున్నారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో సభ నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా దేశంలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను మోదీ సర్కార్ పరిష్కరించిందన్నారు. మోదీ అంటే గ్యారంటీ అని, ప్రజలు ఆలోచన చేస్తున్నారని, దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందన్నారు. ఆదివాసీ, గిరిజన మహిళలను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీ మోదీ సర్కార్కే దక్కుతుందని, ఉద్యోగం, రాజకీయం ఇతర రంగాల్లో మహిళల కు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. సీతారాంను ఎంపీగా గెలిపిస్తే మానుకోటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో జిల్లా యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దేశాభివృద్ధి కోసం మూడోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్, మాజీ రాజ్యసభ, బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు యలమంచిలీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. హన్మకొండ/కాళోజీ సెంటర్: బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ 50 వేల మెజార్టీతో విజయం సాధిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఏకశిల పార్కు వరకు భారీ ర్యాలీ తీశారు. ర్యాలీలో, నామినేషన్ వేసిన అనంతరం విలేకరులతో ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. తాను సర్వే చేయించానని, రంగంలోకి దిగకముందే 50 వేల మెజార్టీతో గెలుస్తున్నారని.. ప్రచారం చేపడితే మెజార్టీ మరింత పెరుగుతుందన్నారు. పార్టీ పరంగా లాభం పొంది బయటకు వెళ్లిన నాయకులను తిరిగి చేర్చుకునేది లేదని, ఈవిషయంపై పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్ద మాట తీసుకున్నానన్నా రు. తనను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, వారికి ఎలాంటి ఆధారాలు దొరకడం లేదన్నారు. కడియం శ్రీహరికి తానే రాజకీయ జీవితమిచ్చానన్నారు. రేవంత్రెడ్డి బ్రోకర్ అయితే కడియం శ్రీహరి మోసకారి అని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ను బ్లాక్ మెయిల్ చేసి బిడ్డకు టికెట్ ఇప్పించి వంచించి న మోసగాడు కడియం శ్రీహరి అని ధ్వజమెత్తారు. శ్రీహరిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని విమర్శించారు. ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ మాట్లాడుతూ.. తాను స్థానికున్నే అని, కడియం కావ్య గుంటూరుకు చెందిన వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్ కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎర్రబెల్లి, చిత్రంలో ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్, వినయ్భాస్కర్, రాజయ్య మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ కడియం కావ్య, చిత్రంలో సాంబయ్య, ఎమ్మెల్యేలు న్యూస్రీల్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ను గెలిపించాలి కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు -
మార్కెట్ తెరిపించాలని ధర్నా
జనగామ: వ్యవసాయ మార్కెట్ తెరిపించి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశా రు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి నేతృత్వంలో మార్కెట్ గేటు ఎదుట రెండు గంటల పాటు చేపట్టిన ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు సృజన్, తిరుపతి, భరత్, పోలీసు సిబ్బంది ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం రైతు సంఘం నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్కు అందజేశారు. అంతకు ముందు ధర్నా సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆరుగా లం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకునే పరిస్థి తి లేకుండా పోయిందన్నారు. రైతులు, వ్యాపారుల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించాల్సింది పోయి పదిహేను రోజులుగా మార్కెట్ మూసివేయ డం ఏమిటని ప్రశ్నించారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, సహాయ కార్యదర్శి రామావత్ మీట్యా నాయక్, వెంకట మల్లయ్య, ధర్మబిక్షం, పొత్కనూరి ఉపేందర్, సాయన్న, సోమయ్య, రాములు, ఆనందం, హమాలి నాయకులు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాళ్లు మొక్కుత బాంచన్.. ‘సారూ మీ కాళ్లు మొక్కుత బాంచన్.. మార్కెట్ తెరిపించండి.. పదిహేను రోజులుగా ఉపాధి కోల్పోతున్నాం.. కడుపు కాలుతున్నది’ అంటూ మహిళా స్వీపర్ సీఐ రఘుపతిరెడ్డిని వేడుకున్న సంఘటన సోమవారం జనగామ మార్కెట్ వద్ద చోటుచేసుకుంది. రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా.. మహిళా స్వీపర్ సీఐ కాళ్లు మొక్కి వేడుకుంది. ‘నా 30 ఏళ్ల సర్వీసులో ఏనాడూ మార్కెట్ బంద్ లేదు.. సమస్య వస్తే మాట్లాడుకున్నారే తప్ప మూసి వేయలేదు.. వ్యాపారం లేక పోతే కడుపులో ముద్ద దిగేదెట్లా’ అంటూ వాపోయింది. రైతు సంఘం నాయకుల అరెస్ట్
Related News by category
-
మార్కెట్ తెరిపించాలని ధర్నా
జనగామ: వ్యవసాయ మార్కెట్ తెరిపించి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశా రు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి నేతృత్వంలో మార్కెట్ గేటు ఎదుట రెండు గంటల పాటు చేపట్టిన ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు సృజన్, తిరుపతి, భరత్, పోలీసు సిబ్బంది ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం రైతు సంఘం నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్కు అందజేశారు. అంతకు ముందు ధర్నా సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆరుగా లం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకునే పరిస్థి తి లేకుండా పోయిందన్నారు. రైతులు, వ్యాపారుల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించాల్సింది పోయి పదిహేను రోజులుగా మార్కెట్ మూసివేయ డం ఏమిటని ప్రశ్నించారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, సహాయ కార్యదర్శి రామావత్ మీట్యా నాయక్, వెంకట మల్లయ్య, ధర్మబిక్షం, పొత్కనూరి ఉపేందర్, సాయన్న, సోమయ్య, రాములు, ఆనందం, హమాలి నాయకులు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాళ్లు మొక్కుత బాంచన్.. ‘సారూ మీ కాళ్లు మొక్కుత బాంచన్.. మార్కెట్ తెరిపించండి.. పదిహేను రోజులుగా ఉపాధి కోల్పోతున్నాం.. కడుపు కాలుతున్నది’ అంటూ మహిళా స్వీపర్ సీఐ రఘుపతిరెడ్డిని వేడుకున్న సంఘటన సోమవారం జనగామ మార్కెట్ వద్ద చోటుచేసుకుంది. రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా.. మహిళా స్వీపర్ సీఐ కాళ్లు మొక్కి వేడుకుంది. ‘నా 30 ఏళ్ల సర్వీసులో ఏనాడూ మార్కెట్ బంద్ లేదు.. సమస్య వస్తే మాట్లాడుకున్నారే తప్ప మూసి వేయలేదు.. వ్యాపారం లేక పోతే కడుపులో ముద్ద దిగేదెట్లా’ అంటూ వాపోయింది. రైతు సంఘం నాయకుల అరెస్ట్ -
108 సిబ్బందికి రాష్ట్ర స్థాయి అవార్డు
స్టేషన్ఘన్పూర్: ఉత్తమ సేవలు అందిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడినందుకు స్టేషన్ఘన్పూర్ 108 ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది ఈఎంటీ హరికృష్ణ, పైలట్ యాకయ్య కు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. ఈమేరకు హైదరాబాద్ మేడ్చల్లోని ప్రధాన కార్యాలయంలో 108 సీఈఓ ఖాలిద్, డైరెక్టర్ వెంకటేశం చేతుల మీదుగా సోమవారం అవార్డు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, మేనేజర్ శ్రీనివాస్ అభినందించారు. ఇంటి పన్నుపై 5శాతం రాయితీ జనగామ రూరల్: ఇంటి పన్ను ముందుగా చెల్లించిన వారికి ప్రభుత్వం 5 శాతం రాయితీ కల్పించిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పన్నుల వసూలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పన్ను చెల్లించడానికి వచ్చిన వారికి రాయితీ వివరాలు వివరించి పలువురికి రశీదు అందజేశారు. అనంతరం నర్సరీని సందర్శించి న అదనపు కలెక్టర్.. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకో వాలని నిర్వాహకులకు సూచించారు. మున్సిప ల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించాలి స్టేషన్ఘన్పూర్: విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎన్పీడీసీఎల్ జనగామ ఎస్ఈ వేణుమాధవ్ అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం విద్యుత్ ప్రమాదా ల నివారణపై డీఈ ఎం.హుస్సేన్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. నిరంతర సేవలందించే విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో తడబాటుకు గురికా కుండా ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. ఎస్ఏఓ జయరాజ్, టెక్నికల్ డీఈ ప్రభావతి, స్టేషన్ఘన్పూర్ ఏడీఈ సత్యనారాయణ, ఏడీఈ ప్రొటక్షన్ శ్రీరామ్, ఎస్పీఎం సుజాత, భువనేశ్వరి, మాస్టర్ ట్రెయినర్లు మహేందర్రెడ్డి, యాదగిరి, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు : కొమ్మూరి జనగామ: వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అలసత్వం చేయకుండా వెంటనే చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. తేమ 17 శాతం ఉన్న ధాన్యంతో పాటు కొంత అటు ఇటుగా ఉన్న సరుకును సైతం మంచి ధరతో కొనుగోలు చేయాలని కోరారు. మార్కెట్లో క్రయవిక్రయాలను ప్రారంభించడానికి కృషి చేసిన జిల్లా అధికారులు, రైతు సంఘం నాయకులు, ట్రేడర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం లింగాలఘణపురం: నేలపోగుల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి శివకుమార్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులు గ్రామాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసేందు కు రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నేలపోగులకు వెళ్లగా ఎంపీటీసీ, సాంస్కృతిక సేన రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ల నర్సయ్య మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ దూసరి గణపతిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్చుకోవద్దని, పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేశాడంటూ సమన్వయ కమిటీ సభ్యులతో వాగ్వాదానికి ది గారు. కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ నాయకులు రాజు, ఆంజనేయులు, కొమురయ్య, అబ్బ య్య, నర్సింహ, రామచందర్, సత్తయ్య, నాగరాజు తదితరులు బయటికి వెళ్లిపోయారు. -
నామినేషన్ల సందడి
● దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ● వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు.. ● మహబూబాబాద్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ దాఖలు.. ● తొలిసెట్ సమర్పించిన సుధీర్కుమార్, కడియం కావ్య – వివరాలు 8లోu -
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
జనగామ రూరల్: ఎన్నికల విధుల్లో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సాయన్ దెబర్మ అన్నా రు. సోమవారం ఆయన జిల్లా కేంద్రానికి రాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వాగతం పలికి పూల మొక్క అందజేశారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీ లకులు మాట్లాడుతూ.. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయాలపై పరిశీలించి ఎప్పటికప్పు డు సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, డీసీపీ సీతారాం, ఆర్డీఓలు కొమురయ్య, వెంకన్న, నోడల్ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి ఓటు హక్కు ఎంతో విలువైనది.. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా స్వీప్ నోడల్ అధికా రి వినోద్కుమార్ అన్నారు. సోమవారం చౌడారం కేజీబీవీ విద్యార్థులతో స్థానిక బస్టాండ్లో ఫ్ల్లాష్ మాబ్ నిర్వహించారు. విద్యార్థులకు, ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను విరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరుగా నమోదు చేసుకున్న వారు జాబితాలో పేర్లు సరిచూసుకో వా లని సూచించారు. ప్రలోభాలాకు లొంగకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవా లని కోరారు. డీఈఓ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు సాయన్ దెబర్మ -
కొనుగోళ్లు పునఃప్రారంభం
జనగామ: వ్యవసాయ మార్కెట్లో నిలిచిపోయిన కొనుగోళ్లు ఎట్టకేలకు సోమవారం పునఃప్రారంభం అయ్యాయి. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేర కు అదనపు కలెక్టర్ రోహిత్సింగ్.. మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాలు, మార్కెట్, జిల్లా గ్రామీ ణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రైవేట్ కొనుగోళ్లు సైతం మంగళవారం నుంచి కనీస మద్దతు ధర రూ.1,825తో చేపట్టనున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో తేమ సాకుతో ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈనెల 11 నుంచి ప్రైవేట్ కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లు ఏర్పా టు చేసిన అధికారులు ప్రభుత్వ కొనుగోళ్లకు మాత్ర మే అనుమతించారు. అంతకు ముందే మార్కెట్కు వచ్చిన సుమారు 25వేల ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. అయితే అవసరాల రీత్యా చాలా మంది రైతులు ప్రైవేట్లోనే ధాన్యం అమ్ముకునేందుకు ఆసక్తి చూపారు. అయితే ధాన్యం ఆరబోసుకుని తేమ 17 శాతం లోపు వచ్చాక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు. రోజుల తరబడి నిరీక్షించే ఓపిక లేదని.. తేమను ప్రామాణికంగా తీసుకుని ధర ఇప్పిస్తే చాలని రైతులు కోరాగా అధికారులు సమ్మతించకపోవడంతో అన్నదాతలు మరోసారి మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఉన్న సరుకును మాత్రమే ప్రైవేట్ ట్రేడర్లతో కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకుని.. ఈనెల 15 నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. దీంతో రైతులు ఇబ్బంది పడగా.. మార్కెట్పై ఆధారపడిన అడ్తిదారులు, హమాలీ, దడువాయి, స్వీపర్లు ఉపాధి కోల్పోయారు. కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిచి పోయినా రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకురావడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో పరిస్థితులపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఆరా తీశారు. ట్రేడర్లు, అడ్తిదారులు, హమాలీల విజ్ఞప్తి మేరకు ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో ఏడు రోజుల తర్వాత మార్కెట్లో తిరిగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి చొరవ.. మార్కెట్లో ప్రైవేట్ కొనుగోళ్లు నిలిచిపోవడంపై డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషాతో మాట్లాడి కొనుగోళ్లు జరిగేలా చూడాలని కోరారు. అంతకు ముందు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇక్కడి సమస్య వివరించారు. మొదట ప్రభుత్వ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు అంగీకరించిన అధికారులు.. ప్రైవేట్ వ్యాపారులతో సైతం చర్చలు జరిపి కొనుగోళ్లకు వచ్చేలా చూశారు. ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష మార్కెట్లో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలుకు నిర్ణయం నేటి నుంచి ప్రైవేట్ కొనుగోళ్లు కూడా.. ఎంఎస్పీ రూ.1,825తో సేకరణ నేటి నుంచి ‘ప్రైవేట్’ కొనుగోళ్లు కనీస మద్దతు ధర రూ.1,825తో.. అధికారులకు ఒప్పంద పత్రం అందజేత మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారం సజావుగా సాగేందుకు పూర్తి సహకారం అందిస్తామని వ్యాపారులు, రైతు సంఘం నాయకులు నిర్ణయించారు. సోమవారం రాత్రి డీఎంఓ నరేంద్ర, డీసీఎస్ఓ రోజారాణి, డీఏఓ వినోద్కుమార్, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మోకు కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజా రెడ్డి, చందునాయక్, వ్యాపారులు నాగబండి రవీందర్, వెంకటనారాయణ, యాంసాని శ్రీనివాస్, అశోక్, లింగం తదితరుల ఆధ్వర్యంలో ప్రైవేట్ కొనుగోళ్లపై మార్కెట్లో రెండు గంట ల పాటు చర్చలు జరిగాయి. ఈ–నామ్ పద్ధతిలో ధాన్యం క్వింటాకు కనీస మద్దతు ధర రూ.1,825 తో కొనుగోలు చేస్తామని వ్యాపారులు, రైతు సంఘం నాయకులు నిర్ణయించి ఒప్పంద పత్రాన్ని అధికారులకు అందజేశారు. కోత పెడితే ఊరుకునేది లేదు : అదనపు కలెక్టర్ రైస్ మిల్లులతో పాటు చిల్లర కాంటాల వ్యాపారంపై నిఘా పెట్టామని, సాకులు చూపి ధరలో కోత పెడితే ఊరుకునేది లేదని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ స్పష్టం చేశారు. డీఎంఓ నరేందర్, సహకా ర శాఖ అధికారి రాజేందర్రెడ్డి, డీసీఎస్ఓ రోజా రాణి, సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్తో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో పీఏసీఎస్, ఐకేపీ సెంటర్ల ద్వారా కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ముఖ్యంగా రైస్ మిల్లుల వద్ద వివిధ కారణాలతో తూకం, నగదు, ధరలో కోతపెట్టినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి రశీదు ఇవ్వడంతోపాటు రోజువారీ కొనుగోళ్ల సమాచారం మార్కెట్ అధికారులకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారులు సైతం కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. మార్కెట్ ఆవరణతో పాటు పట్టణంలో చిల్లర కాంటాలపై దృష్టి సారించి సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement