సాక్షి, తూర్పు గోదావరి: పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని ఏలేరు, సుద్దగడ్డ ముంపు తీవ్రతను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం పర్యటించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలతో జిల్లాలో 25 వేల ఎకరాల వరకు పంట చేలు ముంపుకు గురయ్యాయన్నారు. ఏలేరు వరద జాలల వల్ల 26 చోట్ల గండ్లు పడ్డాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన ఎన్యూమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వరదల వల్ల నష్టోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఏలేరు ఆధునీకరణను అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత పాలకులు ఆధునీకరణ పనులను పూర్తి చేయ్యలేదన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం త్వరలోనే ఏలేరుకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పేర్కొన్నారు.
ముంపు ప్రాంతాలను పర్యటించిన మంత్రి కురసాల
Published Tue, Sep 15 2020 6:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement