సాక్షి,యాదాద్రి: లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ టర్నవుట్ నివేదికలను సకాలంలో అందజేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జండగే ఆదేశించారు. ఆదివారం ఆయన సంబంధిత నోడల్ అధికారులతో సమావేశం అయ్యారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అనెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోలింగ్ సరళి, ఓటరు టర్నవుట్, ఈవీఎంల రీప్లేస్మెంట్, పరిశీలకుల టీం రిపోర్డులను సేకరించాలని, ఓటింగ్ శాతం వివరాలు పక్కాగా నమోదు చేసి ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, నోడల్ అధికారులు వెంకటేశ్వర్లు, సునంద, సాహితీ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్లు నాగేశ్వరాచారి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
నివేదికలు సకాలంలో అందజేయాలి
Published Tue, May 14 2024 7:55 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
- వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
- బాలకృష్ణ-బాబీ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల
- ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
- వరల్డ్కప్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్ ట్వీట్ వైరల్
- చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
- మరిన్ని చిక్కుల్లో సీమా హైదర్.. భారత్ వచ్చిన పాక్ భర్త?
- ఒకే రన్వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
- ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
Advertisement